About Us

మన్యం న్యూస్ : 
సామాన్యులే కథానాయకులుగా స్థానిక వార్త‌ల‌కు పెద్ద పీట వేస్తూ.. భద్రాద్రి జిల్లా కేంద్రంగా ఆరంభమైంది. తెలుగు రాష్ట్రాలలో వేగంగా విస్తరించనుంది. సోషల్ మీడియా కు ధీటుగా, అన్ని రకాల పత్రికల విశ్వసనీయతతో మన్యంన్యూస్ తాజా వార్తలు అందిస్తుంది. వార్తలంటే భజనకీర్తనలు కాకుండా.. సామాన్యుడి కోణంలో నడిచే అరుదైన పత్రికగా మన్యం న్యూస్ పయనిస్తోంది.